రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 12:32 PM
కామారెడ్డి జీవదన్ హైస్కూల్లో జరిగినటువంటి ఘటన అత్యంత బాధాకరం. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేయడంపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రూసేగాం భూమయ్య మాదిగ బుధవారం మాట్లాడుతూ, అత్యాచార ప్రయత్నాన్ని పాలుపడ్డ నాగరాజుపై కఠినమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాం అన్నారు.