రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 12:31 PM
షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్నను చైర్మన్ కే నరేందర్ రోడ్డుపైనే అందరూ చూస్తుండగా నిలదీశారు. మీ ఇష్టం వచ్చినట్లు కార్యక్రమం నిర్వహించుకుంటే ఎలా.? ఎమ్మెల్యే వచ్చే విషయం నాకు ఎందుకు చెప్పలేదు అంటూ నిలదీశారు. నాకు కూడా ఆయన ఎమ్మెల్యేనే. మీరు మా మధ్య తగువు పెట్టి బద్నాం చేయాలని చూస్తున్నారా.? అని బుధవారం చైర్మన్ నరేందర్ కమిషనర్ పై ఆగ్రహం ప్రదర్శించారు.