రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 12:57 PM
జగిత్యాల మండల సమావేశ మందిరంలో గ్రామ మంచి నీటి సహాయకుల నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం మొదలైంది. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్ మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల నుండి ఒక్కొక్క గ్రామం మంచి నీటి సహాయకులను గుర్తించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు గౌతమ్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రమేష్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ రామదేవి పాల్గొన్నారు.