రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 08:36 PM
సింగరేణి కార్మికులు శ్రమించి సంస్థకు తీసుకొచ్చిన లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆరోపించారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి సాధించిన వాస్తవ లాభం రూ. 4, 701 కోట్లపై 33 శాతం కాకుండా నిధులు దారి మళ్లించి కేవలం రూ. 796 కోట్లు కార్మికులకు లాభాల వాటా ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు.