రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 08:34 PM
ప్రభుత్వ కళాశాలలో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని వైద్య కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర తెలిపారు. బుధవారం మెదక్ వైద్య కళాశాల తరగతులకు సంబంధించి ప్రిన్సిపల్ రవీంద్ర మాట్లాడుతూ 2వ రౌండ్ నేషనల్ పూల్ కౌన్సెలింగ్లో 07 మంది విద్యార్థులకు గాను 4 మంది విద్యార్థులు మెదక్లో, ఇద్దరు కేరళ నుండి, ఒకరు హర్యానా, రాజస్థాన్ నుండి రావడం జరిగిందన్నారు.