రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 08:36 PM
బీజేపి సభ్యత్వం తీసుకొని పార్టీని మరింత బలపరచాలని కొమురంభీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ కోరారు. బుధవారం కాగజ్నగర్లోని బీజేపి కార్యాలయంలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి, సభ్యత్వ నమోదు చేయించారు. వారు మాట్లాడుతూ ప్రజలందరూ 8800002024 నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి పార్టీ సభ్యత్వం తీసుకోగలరని కోరారు.