రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 02:25 PM
ఒక ప్రణాళిక బద్ధంగా హిందూ ధర్మాన్ని కించపరిచి, భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర జరిగిందని విశ్వహిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రముఖ్ బండారు రమేశ్ మండి పడ్డారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పి) ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో భారీ ర్యాలీతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.