by Suryaa Desk | Thu, Sep 26, 2024, 10:29 AM
బోయినపల్లి ఏఎంసి పాలక వర్గం బుధవారం కోలువు దీరింది. చైర్మన్ గా బోయిని ఎల్లేష్ యాదవ్ , వైస్ చైర్మన్ గా నిమ్మ వినోద్ రెడ్డి డైరెక్టర్లు గా అనుముల హరికృష్ణ , మమ్మద్ యూసఫ్ , బాలగోని వెంకటేశ్వర్లు, అద్దంకి రమేష్, గుడి రాజశేఖర్ రెడ్డి, గంగిపల్లి లచ్చయ్య, నీరటి ప్రదీప్, కల్లేపల్లి సతీష్, మెరుపుల మహేష్, రోమాల అజయ్, ఏనుగుల కనకయ్య, జక్కని సందీప్ తో పాటు సహకార పరపతి సంఘం చైర్మన్ జోగిన పల్లి వెంకట రామారావు , స్పెషల్ ఆఫీసర్ లు జయశీల ఉండగా మార్కెట్ కమిటీ కార్యదర్శి రమణ వీరికి బాధ్యతలు అప్పగించారు.