చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్
Fri, Oct 25, 2024, 10:34 PM
by Suryaa Desk | Sun, Oct 27, 2024, 02:44 PM
గ్రామ దేవతల చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఆదివారం బన్సిలాల్ పేట డివిజన్ హమాలీ బస్తీలో బొడ్రాయి ప్రతిష్టించి నేటికీ ఎడాది పూర్తి అయిన సందర్భంగా బస్తీవాసులు, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్తీవాసులు అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారని, బొడ్రాయి ప్రతిష్ఠిస్తే అంతా మంచి జరుగుతుందని పండితులు సూచించారని తెలిపారు.