చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్
Fri, Oct 25, 2024, 10:34 PM
by Suryaa Desk | Sun, Oct 27, 2024, 02:56 PM
సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ దేవాలయం మీద దాడి చేసిన నిందితులను శిక్షించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో అదివారం హైందవ సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హైందవ సోదరులు మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద హిందువుల మీద దాడి చేయడం హేయమైన చర్య అని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.