ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 07:18 PM
TG: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో నిర్మిస్తున్న అమర్రాజా బ్యాటరీ కంపెనీలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడటంతో గమనించిన ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.