![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 12:56 PM
జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపిఎస్. , రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల, విద్యార్థుల రక్షణయే లక్ష్యంగా ఏర్పాటు చేసిన షీ టీం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. మహిళ చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పొక్సో, ర్యాగింగ్, ఈవ్ టీసింగ్, వేధింపులకు గురైతే ఎవరిని సంప్రదించాలనే మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తూ. మహిళల, విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పించడం జరుగుతుందన్నారు.