హాట్ టాపిక్ గా మారిన 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్
Sat, Apr 26, 2025, 02:59 PM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 04:04 PM
హీరో నితిన్ సినిమా చేసేందుకు రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకొని మోసం చేశారని దర్శకుడు వశిష్ట తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. ‘నా కుమారుడు వశిష్ట దర్శకునిగా నితిన్తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాం. ఓ నిర్మాతతో నితిన్కు అడ్వాన్స్ రూ.75 లక్షలు ఇప్పించాం. వశిష్టతో సినిమా చేస్తే రేంజ్ పడిపోతుంది’ అని వద్దు అన్నారని చెప్పారు. ఆ తర్వాత వశిష్ట ‘బింబిసార’తో హిట్ కొట్టారు. ప్రస్తుతం చిరుతో విశ్వభర చేస్తున్నారు.
Latest News