|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 03:53 PM
అనన్య..... ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె మలయాళ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. తెలుగులో కేవలం ఒకటి, రెండు సినిమాల్లోనే నటించింది కొంతమంది హీరోయిన్ హిట్స్ అందుకున్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నా కూడా అనుకోకుండా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలాగే జర్నీ లో నటించిన ఈ అమ్మడు కూడా అంతే.. ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోని ల్లో జర్నీ ఒకటి. 2011 డిసెంబరు 16న విడుదలైన ఈ లో యంగ్ హీరో శర్వానంద్ తో పాటు తమిళ్ హీరో జై కూడా నటించాడు. ఈ ఎం.శరవణన్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుతో పాటు తమిళ్ లోనూ డబ్ అయ్యింది.ఇక ఈ లో శర్వానంద్ కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? తన క్యూట్ నెస్ తో.. అమాయకత్వపు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆమె. ఆమె పేరు అనన్య. తెలుగులో కేవలం ఒకటి, రెండు ల్లోనే నటించింది అనన్య. 2008లో మొట్టమొదటిసారి పాజిటివ్ అనే మలయాళ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది అనన్య.అనన్య ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ చిన్నది లకు దూరం అయ్యింది. తెలుగులో ఈ అమ్మడు అఆ లో నటించింది. నితిన్,సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ ఆ లో హీరో నితిన్ కు చెల్లెలిగా నటించి మెప్పించింది అనన్య. అలాగే చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మహర్షిలో నరేష్ కు జోడిగా నటించింది. అయితే అనన్య ఇప్పుడు ఎలా ఉంది. ఏం చేస్తుంది అన్నది చాలా మందికి తెలియదు. దాంతో ఈ అమ్మడు ఎలా ఉందా అని చాలా మంది గూగుల్ లో సర్చ్ చేస్తున్నారు. దాంతో అనన్య లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.