సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 11:46 AM
తిరుమల శ్రీవారిని ఇవాళ హీరోయిన్ మీనాక్షి చౌదరి సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా మీనాక్షి ఇటీవల కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా 9 కంపార్టుమెంట్లలో శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Latest News