by Suryaa Desk | Tue, Oct 01, 2024, 01:41 PM
ఈరోజు నెక్కొండ మండలం పిట్టకాయల బోడు గ్రామపంచాయతీ పరిధిలోని భగవాన్ తండలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎస్ డి ఎఫ్ నిధుల నుండి నాలుగు లక్షల రూపాయలు సీసీ రోడ్డు మంజూరైనది ఇట్టి పనిని ఈరోజు పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ప్రారంభించినారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్ రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి ఓబిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు మండల కాంగ్రెస్ నాయకులు.
ఈ దునూరి సాయికృష్ణ కెవి సుబ్బారెడ్డి మార్కెట్ డైరెక్టర్ లు రావుల మహిపాల్ రెడ్డి దూదిమెట్ల కొమురయ్య మాజీ ఎంపీటీసీ రవి సాయి రెడ్డి పల్లి మాజీ ఎంపీటీసీ వినయ్ కుమారి పిట్ట కాయల బోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూర్య రెడ్లవాడ పార్టీ అధ్యక్షుడు రావుల రాజు దూదిమెట్ల రాజు ఐలయ్య చిన్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.