బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 03:55 PM
తిమ్మాజిపేట మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు జెండా ఆవిష్కరణ చేసి, నినాదాలతో తమ ఐక్యతను చాటుకున్నారు. బాలరాజు, మల్లేష్, వెంకటేష్, నరసింహ, బాలయ్యా సాయిలు మరియు ఇతర సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.