బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 03:52 PM
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు పెద్దమందడి మండల స్థాయిలో చెకుముకి పరీక్షలు నిర్వహించారు. తెలుగు మీడియంలో మొజర్ల-మద్దిగట్ల ప్రథమ, మనిగిళ్ళ ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో జగత్ పల్లి ప్రథమ, బలిజపల్లి, పెద్దమందడి ఉన్నత పాఠశాలలు ద్వితీయ స్థానాలు సాధించాయి. మండల విద్యాధికారి మంజులత విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.