బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 03:03 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ప్రగతిభవన్ ఉద్దేశించి మాట్లాడుతూ.. "ప్రగతిభవన్ ఇనుప కంచెలను బద్దలుకొట్టాం. ప్రజలు ఎప్పుడైనా అందులోకి రావొచ్చు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతి రావు పూలే ప్రజాభవన్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తాం." అని పేర్కొన్నారు. దీంతో ప్రగతిభవన్ పేరు జ్యోతి రావు పూలే ప్రజాభవన్గా మారినట్లు వెల్లడైంది.