బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 04:18 PM
దుబ్బాక పట్టణంలోని అంగడి బజార్లో ఉన్న ఓ తుక్కు (స్క్రాప్) దుకాణంలో ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. పాత సామగ్రి, పైపుల వద్ద ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి, రెండు ద్విచక్ర వాహనాలకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50వేల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై కీర్తి రాజు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.