ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 02:48 PM
సంగారెడ్డి పట్టణ శివారులోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గురువారం కృత్తికా నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్, పూజారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి పల్లకి సేవ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యాడం రాధా కిషన్, ఈల్లింతల రాజు, జూలకంటి మల్లేశం, కొంపల్లి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.