బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 01:48 PM
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం హన్మాపురం గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి తన రెండేళ్ల కూతురిని నీటి సంపులో పడేసి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల ఉగాది సందర్భంగా భార్య పుట్టింటికి వెళ్లి వచ్చిన తర్వాత గొడవలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఘటన అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.