![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 11:46 AM
దేశంలోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారంతో పోలిస్తే.. గురువారం స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 200 పెరిగి.. రూ. 83,100 కి చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 220 పెరగడంతో.. రూ. 90,660 కి చేరుకుంది. అలాగే కిలో వెండి ధర రూ. 100 పెరిగి.. రూ. 1,14,100 గా కొనసాగుతుంది.