దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్
Fri, Sep 20, 2024, 07:59 PM
by Suryaa Desk | Fri, Sep 20, 2024, 03:59 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణంలోని స్థానిక 33, 34వ వార్డులలో శుక్రవారం ఇంటింటికి పూల మొక్కలు, పండ్ల మొక్కలను మున్సిపల్ కమిషనర్ పి. రామాంజుల రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయబడుతాయని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి మొక్కలను నాటాలన్నారు.