బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 03:07 PM
తెలంగాణలోని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పదోన్నతులకు ఆమోదం తెలుపుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 130 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు సూపరింటెండెంట్లుగా, అలానే సీనియర్ అసిస్టెంట్లకు కూడా ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు లభించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.