ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిందన్న కేటీఆర్
Thu, Sep 26, 2024, 08:37 PM
by Suryaa Desk | Fri, Sep 27, 2024, 10:30 AM
కాంట్రాక్టు కార్మికులకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. చౌటకూరు మండలం శివంపేట పరిధిలోని సిబిఐ పరిశ్రమ వద్ద ప్రచార జాతాను జెండా ఉపి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన నిర్వహించే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాగా రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.