![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 02:10 PM
మెదక్ జిల్లాలో మంత్రాలతో మహిళలను లోబర్చుకుని, అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఫేక్ బాబాను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన బాపుస్వామి పూజలు చేసి సమస్యలు తొలగిస్తానని.. మహిళతో పరిచయం పెంచుకొని మత్తు పదార్థం ఇచ్చి వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవాడని వెల్లడించారు.