ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 11:01 AM
మేడారం మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 16 నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను తెలిపారు. హనుమకొండ నుంచి మేడారానికి ఉదయం 6.10 నుంచి రాత్రి 8.20 వరకు, మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 5.45 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.