ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 10:35 AM
జిన్నింగ్ మిల్లులు ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోళ్లు ఆపేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. మిల్లుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ సెక్రటరీకి ఆదేశాలిచ్చారు. ఎల్1, ఎల్2 నిబంధనలు, తేమశాతం, ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి కారణంగా రైతులకు కలిగే ఇబ్బందులను సీసీఐ ఎండీకి తెలియజేయాలని సూచించారు. కొనుగోళ్లు కొనసాగించాలని మిల్లులను కోరారు. పత్తి దిగుబడి పరిమితిని 7 నుంచి 11 క్వింటాళ్లకు పెంచాలని కేంద్రంతో రాష్ట్రం చర్చించింది.