ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 10:43 AM
TG: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 10 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్) అఫిడవిట్లు సమర్పించలేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వేటు తప్పదని, ఈ రెండు చోట్ల ఉపఎన్నిక రావొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే వేటు పడేకంటే ముందే రాజీనామా చేస్తే బెటరనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.