ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 08:23 PM
TG: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి పది జిల్లాల నాయకులతో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు నాయకులు సిద్ధం కావాలన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతూ అందర్నీ కలుపుకొని పార్టీని విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.