![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 03:41 PM
TG: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఈరోజు ఉదయం గుర్తించిన మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. అనంతరం పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని నాగర్ కర్నూల్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మొత్తం 8మంది టన్నెల్లో చనిపోగా ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఆరు మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.