రాత్రిపూట పోస్టల్ సేవలు, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు తపాలా శాఖ సర్వీసులు
Fri, Feb 20, 2026, 06:21 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 03:54 PM
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. మార్చి నెలాఖరులోగా లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ యాప్ ద్వారా పనులను పర్యవేక్షిస్తూ, విడతల వారీగా నిధులను విడుదల చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలందరికీ గృహవసతి కల్పించడంలో ఈ యాప్ కీలక భూమిక పోషిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.