అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 11:47 AM
తార్నాకలోని లేబర్ అడ్డా వద్ద బీజేపీ నాయకులు మల్లికంటి వీరన్న ఏర్పాటు చేసిన చలివేంద్ర శిబిరాన్ని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తార్నాక డివిజన్ అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, శారదా మల్లేష్, అనిత, వేణు యాదవ్, భిక్షపతి, పోచయ్య యాదవ్, గణేష్ ముదిరాజ్, ప్రకాష్, సుబ్బారావు, కరుణాకర్, బండ శివారెడ్డి, రమాదేవి పాల్గొన్నారు. వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయబడింది.