అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 11:42 AM
తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల బీమా పథకాన్ని తీసుకరానుంది. ఈ పథకం కోసం మార్గదర్శకాలను కూడా రూపొందిస్తోంది. కాగా ఇలాంటి బీమా 60 ఏళ్ల వయసు వరకే వర్తిస్తుందని పలు జీవిత బీమా సంస్థలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. అయితే అన్ని వయసుల వారికి ఈ బిమాను వర్తింపజేసే అవకాశంపై ఆర్థిక శాఖ అధికారులు వివిధ బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2026-2027 బడ్జెట్లో ఈ కొత్త పథకం కోసం రూ.4,000 కోట్లు కేటాయించారు.