అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 04:36 PM
హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం రేపు (ఏప్రిల్ 2) సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లను మూసి ఉంచాలని ఆదేశించారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.