అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 03:12 PM
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద ఆగి ఉన్న లారీ కంటైనర్ను ట్యాంకర్ ఢీకొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ లక్కారం తంగడేవనం వద్ద ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదంలో ట్యాంకర్ స్టీరింగ్ విరగడంతో అది రోడ్డుపైనే అడ్డంగా నిలిచిపోయింది. దీంతో జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.