అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 04:02 PM
TG: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీలో పాత కక్షలతో ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో మెడపై దాడికి పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో వివేక్, రఘుపతిని ఫోన్ చేసి పిలిచి, మద్యం సేవించే సమయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో ఈ దాడికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన రఘుపతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.