రాత్రిపూట పోస్టల్ సేవలు, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు తపాలా శాఖ సర్వీసులు
Fri, Feb 20, 2026, 06:21 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 04:06 PM
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బిచ్ మహాల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల హాజరు, వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ఫిజిక్స్, మ్యాథ్స్ లో ప్రశ్నలు అడిగి, రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి ఫార్ములాలు చదవాలని, పరీక్షలకు 20 రోజులే సమయం ఉందని, బాగా చదవాలని సూచించారు. సెలవుల్లో వాగుల్లో, చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.