by Suryaa Desk | Sat, Jul 13, 2024, 04:59 PM
సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవి చేతులమీదుగా శనివారం ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తులు మాధవి దేవి, అనిల్ కుమార్ జూకంటిని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఘనంగా స్వాగతం పలికారు.