![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 01:19 PM
శ్రీ రామనవమి ఉత్సవాల్లో భాగంగా పెబ్బేరు మండలం యాపర్లలో నిర్వహించిన తేరు ఉత్సవంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భక్తులతో కలిసి తేరును లాగి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఎడ్లబండ్ల బండ లాగుడు పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. పండుగలు మన సంప్రదాయానికి పత్రికలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.