ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:32 AM
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మూడవ విడత నామినేషన్ల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడ్డాకల్, మూసాపేట, బాలనగర్, జడ్చర్ల, భూత్ పూర్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, 133 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.