by Suryaa Desk | Sat, Jul 13, 2024, 10:17 AM
టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిని శుక్రవారం జిన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. టిజిఐఐసి చైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన నిర్మల జగ్గారెడ్డి ని జిన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కార్యాలయంలో కలిసి ఘనగా శాలువాతో సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.