![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 04:13 PM
BRS అధినేత, మాజీ CM KCR రూట్ మార్చినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెద్దగా బయటికిరాని KCR గత మూడు రోజులుగా పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. కాంగ్రెస్పై వరుసగా నిరసనలు వెలువడుతుండడం, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో ఈ మార్పు రాజకీయంగా భారీ చేంజ్ తీసుకొస్తుందని నేతలు చర్చించుకుంటూన్నారు. ఈ క్రమంలోనే ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా BRS సిల్వర్జూబ్లీ సభ ఉండాలని KCR సూచించారని టాక్.