![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 04:40 PM
సికింద్రాబాద్లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐపీఎల్లో శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ చేరుకున్న ఆమె హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు జరిపించారు.