|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 03:21 PM
దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం మదనాపురంలో జరుగుతున్న శ్రీశ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు.
లక్ష్మీ నర్సింహా స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, పవన్, ఇతర నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు.