|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 03:38 PM
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజురైన రూ. 5,16,000 విలువైన చెక్కులను మాజీ జెడ్పిటిసి సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీతో కలిసి నీల్వాయి గ్రామంలో శుక్రవారం పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతి నెల సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు.