ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 07:17 PM
గురువారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా క్రైమ్ రికార్డ్ బ్రాంచ్ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో నమోదైన ప్రతి కేసును ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలని ఆయన సూచించారు. అలాగే, వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో డిసిఆర్బి డిఎస్పి సురేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.