by Suryaa Desk | Fri, Jul 12, 2024, 03:41 PM
శంషాబాద్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సురభి నవీన్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.