by Suryaa Desk | Sat, Jul 13, 2024, 11:46 AM
జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్లో నిర్వహించిన నిరుద్యోగుల సమావేశంలో శుక్రవారం మాట్లాడుతూ. మోసపూరిత కాంగ్రెస్ ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వంలోకి వచ్చింది. అదే రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులపై ఉక్కు పాదం మోపడం సిగ్గుచేటు. తక్షణమే నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని అన్నారు.